ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. బస్సుల్లో ఫ్రీ వైఫై సదుపాయాన్ని కల్పిస్తున్నామంటూ ఆయన ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. కొన్ని బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు....
ప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. సరికొత్తగా పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 10 కిలోమిటర్ల పరిధిలో రూ.800 పాస్ తో అపరిమిత ప్రయాణం అందుబాటులోకి...