గిడ్డంగులలో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం
తెలంగాణ గిడ్డంగులలో ప్రైవేటు వ్యక్తులంతా పెత్తనం చేస్తున్నారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నాగర్ కర్నూల్ జిల్లాలోని కోలుకులపల్లి తెలంగాణ గిడ్డంగులలో సిఎంఆర్ కింద ఇచ్చే వడ్లకు రైస్ మిల్లర్లు బియ్యంగా...