కొనుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు జిల్లాలో భద్రాచలం, పాల్వంచ, టేకులపల్లి, దమ్మపేట మండలాల్లో ప్రత్యేక గోదాములు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ధాన్యం కొనుగోలు, దిగుమతి తదితర అంశాలపై మాట్లాడుతూ అకాల...
కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు వచ్చిన వెంటనే దిగుమతి చేసుకొని వెంట వెంటనే మిల్లింగ్ చేసి గోదాములకు తరలించేలా పర్యవేక్షించాలని పౌర సరఫరాలు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు....
తెలంగాణ గిడ్డంగులలో ప్రైవేటు వ్యక్తులంతా పెత్తనం చేస్తున్నారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నాగర్ కర్నూల్ జిల్లాలోని కోలుకులపల్లి తెలంగాణ గిడ్డంగులలో సిఎంఆర్ కింద ఇచ్చే వడ్లకు రైస్ మిల్లర్లు బియ్యంగా...