సర్పవరం పంచాయితీలో మూడు కోట్ల నిధుల గల్లంతు
కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సర్పవరం పంచాయతీలో మూడు కోట్ల పంచాయతీ నిధులు గల్లంతు అయ్యాయి. సంబంధిత వివరాలు కూడా ఇవ్వకుండా తప్పించుకుతిరుతున్న అధికారుల తీరుకు నిరసనగా జనసేన పార్టీ నాయకులు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో...