సీనియర్ జర్నలిస్టు రాంబాబు కరోనాతో మృతి
సీనియర్ పాత్రికేయుడు ఈదా రాంబాబు (56) కరోనాతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆంధ్రభూమి, వార్త దినపత్రిక లలో సుదీర్ఘ కాలం సేవలందించిన రాంబాబు ప్రతి ఒక్కరిని అన్నా ...