ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్ ఆరోపించారు. బుధవారం నాడు స్థానిక సుందరయ్య భవనం...