శ్రీశైలం లో పవిత్ర కార్తీకమాసోత్సవాలు ప్రారంభం
జ్యోతిర్లింగ క్షేత్రమైన కర్నూలు జిల్లా శ్రీశైలం లో పవిత్ర కార్తీకమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్ల లఘుదర్శనానికి ( దూరదర్శనానికి) మాత్రమే అవకాశం కల్పించారు. అదే విధంగా కోవిడ్...