శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్నిటిటిడి శుక్రవారం మధ్యాహ్నం అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించింది. వేడుకగా స్నపన తిరుమంజనం ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి...