33.7 C
Hyderabad
April 29, 2024 23: 12 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

pushpa yagam-1

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్నిటిటిడి శుక్ర‌‌వారం మ‌ధ్యాహ్నం అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించింది.

వేడుకగా స్నపన తిరుమంజనం

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.

పుష్ప‌యాగం సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల కుసుమాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో రెండు టన్నులు తమిళనాడు, ఒక టన్ను కర్ణాటక, ఒక టన్ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి దాతలు అందించారు.

Related posts

యవగళం పాదయాత్రపై కర్నూలు టీడీపీ నేతల సమీక్ష

Satyam NEWS

మున్సిపాలిటీ పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Satyam NEWS

జ‌న‌వ‌రి 19 వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Satyam NEWS

Leave a Comment