నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పవిత్రమైన రంజాన్ మాసంలో బారా షాహిద్ దర్గాకు 15 కోట్ల రూపాయలను మంజూరు చేయించి ముస్లింల కోసం ప్రత్యేకమైన కానుకగా తెచ్చారని వైసిపి...
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం మధన్మోహనపురం పంచాయతీ లోని చాపలవారిపల్లి, చుక్కాయిపల్లి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , రాజంపేట నియోజకవర్గం బత్యాల చంగల్ రాయుడు పర్యటించారు.వైసిపి పాలనలో...