దొంగతనం చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు
నెల్లూరు జిల్లా గుడిపల్లి పాడు పాఠశాలలో పిల్లలకు పోషకాహారం కింద ఇచ్చే కోడిగుడ్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దొంగిలించింది. ఈ చోరీ గమనించిన ఒక స్థానిక వృద్ధురాలు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది. దొంగతనాన్ని...