మన ఊరు -మన బడి లో భాగంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లులు కు సంబంధించిన చెక్కులపై సంతకం పెట్టేందుకు 50000 డిమాండ్ చేయగా అందులో 25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా తీసుకుంటున్న...
నెల్లూరు జిల్లా గుడిపల్లి పాడు పాఠశాలలో పిల్లలకు పోషకాహారం కింద ఇచ్చే కోడిగుడ్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దొంగిలించింది. ఈ చోరీ గమనించిన ఒక స్థానిక వృద్ధురాలు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది. దొంగతనాన్ని...