సూసైడ్:ఉరి వేసుకొని దంపతుల ఆత్మహత్య
బోడుప్పల్ లోని సాయిరాం కాలనీలో విషాదం చోటు చేసుకుంది.ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నదంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.కడప జిల్లాకు చెందిన అక్షిత్(26), ఆయన భార్య చైతన్య(24) బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్కు వచ్చారు. మేడ్చల్...