మహబూబ్ నగర్ లో టెలీమెడిసిన్ ప్రారంభం
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి సత్వర చికిత్స అందించేందుకు మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా టెలీ మెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు రాష్ట్రఎక్సైజ్,సాంస్కృతిక,క్రీడా, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం...