పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ .. వెల్లడించిన టెర్రరిస్ట్..
భారత్లో భారీ విధ్వంసానికి పాకిస్తాన్ కుట్ర చేస్తోంది. దేశంలో చొరబాట్లకు టెర్రరిస్టులను ఎగదోస్తోంది. కానీ ఎప్పటికప్పుడు పాక్ కుట్రలను భగ్నం చేస్తోంది ఇండియన్ ఆర్మీ. తాజాగా జమ్ముకశ్మీర్లో ఓ ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్న సంగతి...