తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే
గిరిజన తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ దేనని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక మండల పరిధిలోని ఓబులరావు బంజర...