ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా ఉండాలి
ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా పని చేయాలని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల లైన్స్ క్లబ్ గవర్నర్ తీగల మోహనరావు కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని లైన్స్ క్లబ్ సమావేశంలో...