టిడ్కో గృహాలు కేటాయించాలని టీడీపీ ఆందోళన
అర్హులైన నిరుపేదలకు టీడ్కో గృహాలను కేటాయించాలని కడప జిల్లాలో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ధర్నాలో ఆయా నేతలు మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ ఇళ్లను కేటాయించకుండా కావాలనే తాత్సరం చేస్తుందన్నారు. ఇళ్లు పూర్తి అయి...