34.7 C
Hyderabad
May 4, 2024 23: 53 PM
Slider కడప

టిడ్కో గృహాలు కేటాయించాల‌ని టీడీపీ ఆందోళ‌న‌

tidco houses

అర్హులైన నిరుపేద‌ల‌కు టీడ్కో గృహాల‌ను కేటాయించాల‌ని క‌డ‌ప జిల్లాలో టీడీపీ నాయ‌కులు ఆందోళ‌న‌కు దిగారు. ధ‌ర్నాలో ఆయా నేత‌లు మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ ఇళ్ల‌ను కేటాయించ‌కుండా కావాల‌నే తాత్స‌రం చేస్తుంద‌న్నారు.

ఇళ్లు పూర్తి అయి ఎంతోకాల‌మైన‌ప్ప‌టికీ నిరుపేద‌ల‌కు కేటాయించ‌డంలో ఎందుకు మీన‌మేషాలు లెక్కిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఆర్టీసీ గ్యారేజ్ స‌మీపంలోని టిడ్కో గృహాల వ‌ద్ద టీడీపీ జెండాలు చేత‌బూని నిర‌స‌న‌కు దిగారు.

నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు అమీర్ బాబు, హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

130 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్న మల్లేపల్లి పోలీసులు

Satyam NEWS

‘బెదురులంక 2012’ ప్రపంచంలోకి తీసుకెళ్లిన వీడియో

Bhavani

ఈనాటి నిరుద్యోగులే రేపటి ఉద్యోగులు కావాలి

Satyam NEWS

Leave a Comment