ప్రశ్నాపత్రాలతో దందా చేస్తున్న ప్రభుత్వం: టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం
టీఎస్పీఎస్సి ప్రశ్నాపత్రాలతో ప్రభుత్వం దందా చేస్తుందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ నెల 18 న ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద చేపట్టబోయే నిరుద్యోగుల గోస-అఖిలపక్ష భరోసా నిరసన దీక్ష కార్యక్రమంలో...