2020లో 203 ఉగ్రవాదులు హతం… పాక్ బుద్ధి ఎప్పటికీ మారదా?
2020లో కూడా పాకిస్థాన్ కవ్వింపు చర్యలు, ఉగ్రవాదుల దాడులను జమ్మూకశ్మీర్ ఎదుర్కొంటుంది. కుక్క తోక వంకరే అన్నట్లుగా పాక్ చర్యలకు భారత్ కూడా ఆయా సమయాల్లో ధీటుగా సమానాలిచ్చింది. ఎంతోమంది ఉగ్రవాదులను మట్టుబెడుతూనే మరోపక్క...