అయోధ్యలో రామ మందిర నిర్మాణ ఘట్టానికి 2020లో తెరపడగా, మరోవైపు కరోనా పంజా విసిరింది. ఇంకోవైపు మర్కజ్ ఘటనతో తబ్లీగీ జమాతీ వార్తల్లో నిలవగా, వందల కిలోమీటర్లు ప్రజలు కాలిబాట పట్టిన ఘటనలు కోకొల్లలు.....
2020 ప్రపంచంలో మానవాళికి సంతోషం కంటే దుంఖాన్నే ఇచ్చిందని చెప్పొచ్చు. నూతన సంవత్సరం ప్రారంభంలో జోష్ ఉన్నప్పటికీ ఆ మరుసటి నెలలోనే ఫిబ్రవరిలోనూ భారత్పై కరోనా పంజా విసరడంతో ఇక అక్కడి నుంచి భారతీయుల,...