పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రయివేటు ఉపాధ్యాయులు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు ఆదివారం TPTF జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టె నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో TPTF సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగరాజు,తదితర పట్టభద్రులు మాట్లాడుతూ...