టీచర్లను ఇబ్బంది పెడుతున్న ఇంటి వద్దకే బడి ఉత్తర్వు
గిరిజన సంక్షేమ శాఖ అధికారులు విడుదల చేసిన ఇంటి వద్దకే బడి ఉత్తర్వులు ఉపాధ్యాయులకు ఆందోళన కరంగా మారాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదివే విద్యార్థినీవిద్యార్థులు వందలాది మంది ఉన్నారు. తండాలు, గూడేల నుంచి ...