దేశ వ్యాప్తంగా కోవిడ్ రెండవ దశ తగ్గుముఖం పడుతున్న ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ చికిత్స పద్దతులకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసింది. మొదటి రెండవ దశలో కోవిడ్ నిర్వహణకు సంబందించి...
ఒక వైపు కరోనా విజృంభిస్తుంటే రాజకీయ పార్టీలు మాత్రం రాజకీయాలే ప్రధానమనే రకంగా ప్రవర్తిస్తున్నాయి. ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభలు, సామూహికంగా లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందచేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి...
తుంగభద్ర పుష్కరాల కోసం అలంపూర్ ముస్తాబైంది. పుష్కరాలను విజయవంతం చేయడానికి జోగులాంబ- గద్వాల్ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నవంబరు 20 తేదీ నుంచి డిసెంబరు 1 తేదీ వరకూ 12...
గిరిజన సంక్షేమ శాఖ అధికారులు విడుదల చేసిన ఇంటి వద్దకే బడి ఉత్తర్వులు ఉపాధ్యాయులకు ఆందోళన కరంగా మారాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదివే విద్యార్థినీవిద్యార్థులు వందలాది మంది ఉన్నారు. తండాలు, గూడేల నుంచి ...