ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వలనే దేశం సుభీక్షం
ఉప్పల్ డివిజన్లోని జె.వి.హెచ్ ఫ్రడ్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ కాలనీలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా మాజీ కార్పోరేటర్ మందముళ్ళ పరమేశ్వరరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సకల...