ఆత్మనిర్భర్ భారత్ తో పురోగమిస్తున్న నావికాదళం
ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రధానంగా మేలు చేకూరేది త్రివిధ దళాలలకేనని తూర్పునావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అన్నారు. స్వదేశీపరిజ్ఞానాన్ని అందిపుచ్చకుని పురోగమించడానికి ఇదే సరైన తరుణం అని ఆయన అన్నారు....