ఎరువుల షాపులపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ దాడులు
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు నేడు పెద్ద ఎత్తునే దాడులు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ లోని విష్ణు ప్రియాంక రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన...