జిన్నా టవర్: ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్
గుంటూరు లోని జిన్నాటవర్ విషయంలో అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్...