చేనేత కళాకారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
సాయిని వెంకటేశం పుష్పాలత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత కళాకారులకు నేడు నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. కరోనా మహమ్మారి విజృంభనతో 60 రోజులుగా చేయడానికి పనిలేక చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్న...