జగన్ ‘‘వైజాగ్ కోరిక’’పై చావుదెబ్బ కొట్టిన కేంద్రం
విశాఖపట్నం రాజధానిగా త్వరలో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లు ఎంతో ఆశగా ప్రకటించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం దుర్వార్త చెప్పింది. అమరావతి నుంచి రాజధానిని ఎత్తేసేందుకు మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకువచ్చి...