కనుల పండువగా శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ కల్యాణమహోత్సవం
అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఉప్పల్ డీవిజన్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ కల్యాణమహోత్సవానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు...