శ్రీకాకుళం నగర పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులో తన్మయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ చార్జి కూన రవికుమార్ శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్మిదేవి, నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్, సంఘ ప్రధాన కార్యదర్శి చింతు సుధాకర్, రురల్ మండలం అధ్యక్షుడు సీర రమణయ్య, పార్లమెంట్ ఉపాధ్యక్షులు చిట్టి మోహన్,జిల్లా బిసి. అధ్యక్షుడు కలగ జగదీష్,రిటైర్డ్ ఆర్.డి.ఓ. పి ఎం జె. బాబు,జిల్లా ఐటీడీపీ అధ్యక్షులు ప్రధాన విజయరాం,డివిజన్ ఇంచార్జి విభూది సూరిబాబు,జిల్లా యువత అధ్యక్షుడు మెండ దాసు నాయుడు,అడ్వకేట్ పాలిచేట్టి మల్లిబాబు,కర్రీ సాగర్,తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
previous post