అసెంబ్లి ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్నా వేళ టిడిపి కొత్త నాయకత్వం కూడా అందుకు అనుగుణంగా పావులు కాదూకుతున్నది. రాష్ట్రం లో ని మెజారిటీ ఇళ్లకు గోడ గడియారాలు ఇవ్వాలని నిర్ణయించి అందుకు అనుగుణoగా ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు, ఎన్టిఆర్ ఫోటోలతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఫోటోలతో పసుపు రంగులో తయారు చేస్తున్న ఈ వాచీలు ఆకట్టుకుంటున్నాయి.
previous post
next post