27.7 C
Hyderabad
May 4, 2024 08: 49 AM
Slider ముఖ్యంశాలు

ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు పాస్ లు తీసుకోవాల్సిన అవసరం లేదు

#DGP Office Telangana

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఎత్తివేస్తూ అంతర్‌రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతించింది. దీంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలకు ట్రాన్స్పోర్ట్ పాసులను జారీ చేయడాన్ని నిలిపివేసినట్లు తెలంగాణ పోలీసుశాఖ వెల్లడించింది.

Related posts

రాయలసీమలో  మారుతున్న రాజకీయాలు

Satyam NEWS

దండుమార‌మ్మ ను నిలువునా దోచేసిన దంగలు

Satyam NEWS

ప్రధాని మోడీ సీఎం కేసీఆర్…. ఇద్దరూ తోడుదొంగలే

Satyam NEWS

Leave a Comment