విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడతల్లి అమ్మవారి తెప్పోత్సవం… సాయం సంధ్య వేళలో సాగుతోంది. నగరంలో ఏ చెరువు లో అమ్మవారి కనిపించిందో ఆ చెరువు లోనే దేవస్థానం తెప్పోత్సవం నిర్వహిస్తోంది. జేసీ కిషోర్ కుమార్, ఆలయ ఈఓ కిషోర్ కుమార్ సమక్షంలో తెప్పోత్సవం జరుగుతోంది.
previous post