Slider ఆధ్యాత్మికం

సాయంసంధ్య వేళ…విహరించిన విజయనగరం పైడతల్లి

#paiditalli

విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడతల్లి అమ్మవారి తెప్పోత్సవం… సాయం సంధ్య వేళలో సాగుతోంది. నగరంలో ఏ చెరువు లో అమ్మవారి కనిపించిందో ఆ చెరువు లోనే దేవస్థానం తెప్పోత్సవం నిర్వహిస్తోంది. జేసీ కిషోర్ కుమార్, ఆలయ ఈఓ కిషోర్ కుమార్ సమక్షంలో తెప్పోత్సవం జరుగుతోంది.

Related posts

ఈత సరదా విషాదం కాకూడదు

Satyam NEWS

సీఎం ప్రకటన సరైంది కాదు: ఐజేయూ

Bhavani

డామిట్: ప్రముఖులను ప్రమాదంలోకి నెట్టిన కనికా కపూర్

Satyam NEWS

Leave a Comment