37.7 C
Hyderabad
May 4, 2024 14: 38 PM
Slider జాతీయం

అనంత్ నాగ్ జిల్లాలో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం

#Anantha Nag

జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో నేటి తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఖతం అయ్యారు. చుహార్ ప్రాంతంలో భద్రతాదళాలు, పోలీసులు కలిసి కార్డన్ అండ్ సెర్చి ఆపరేషన్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.

ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నారన్న కచ్చితమైన సమాచారం మేరకు కార్డన్ అండ్ సెర్చి చేస్తుండగా ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలం నుంచి ఒక ఏకే రైఫిల్, మూడు పిస్తోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఏడాదిలో 6 నెలల వ్యవధిలో 116 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు.

Related posts

Analysis: ఇప్పుడు వస్తున్న బర్డ్ ఫ్లూ ప్రమాదమా?

Satyam NEWS

నో ఫొటోస్ :కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు

Satyam NEWS

విశ్వంభ‌ర పారంప‌ర్య ఆయుర్వేద‌ సేవా పుర‌స్కారం

Sub Editor

Leave a Comment