40.2 C
Hyderabad
April 26, 2024 14: 52 PM
Slider కరీంనగర్

నో ఫొటోస్ :కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు

two missing srsp

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి లోని ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. సెల్ఫీ దిగేందుకు వచ్చిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలి వద్దకు చేరుకున్న పోలీసులు గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన యువకులను గుంటూరు జిల్లాకు చెందిన రాజేశ్‌(18), రాంబాబు(20)గా పోలీసులు గుర్తించారు.

Related posts

ఉత్తరాంధ్ర లో అల్పపీడనం.. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు..!

Satyam NEWS

ఎష్యూరెన్స్: ఆఖరి గింజ వరకు కొనుగోళ్లు చేస్తాం

Satyam NEWS

మంచిర్యాల నుండి మంథని మీదుగా వరంగల్ కు నేషనల్ హైవే

Satyam NEWS

Leave a Comment