28.7 C
Hyderabad
May 5, 2024 09: 21 AM
Slider కర్నూలు

శాస్త్రవేత్తల సేవలు చిరస్మరణీయం

#edwardhues

మైక్రో ఫోన్ సృష్టికర్త డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ జయంతి సందర్భంగా డోన్ పట్టణం లో సామాజిక వేత్త  పి. మహమ్మద్ రఫి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ రఫి  మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు.

Related posts

ద్వారకా క్రైమ్ సీఐ శ్రీనివాసరావు కు అభినందనలు

Satyam NEWS

మున్సిప‌ల్ ఎన్నికల వేళ విజ‌య‌న‌గ‌రంలో‌ ప్లాగ్ మార్చ్

Satyam NEWS

న్యూ కాంట్రవర్సీ: షిర్డీ సాయి బాబాపై కొత్త వివాదం

Satyam NEWS

Leave a Comment