మైక్రో ఫోన్ సృష్టికర్త డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ జయంతి సందర్భంగా డోన్ పట్టణం లో సామాజిక వేత్త పి. మహమ్మద్ రఫి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ రఫి మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు.
previous post