Slider ఆంధ్రప్రదేశ్

కర్మణ్యేవాధీకారస్య: ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి తుగ్లక్ లా జగన్ పాలన

33-Nara-Lokesh

పిచ్చి తుగ్లక్ పాలన వలన మన రాష్ట్రం బీహార్ తో పోటీ పడే స్థాయికి దిగజారడం చూసి మన కర్మ అని అనుకోడం తప్ప ప్రజలు చేసేది ఏమి లేదు” అని మాజీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ ట్వీట్ పెట్టారు. తెలంగాణలో అధికార, విపక్షాలు ఒకే తాటిపైకి వచ్చాయని, అది ఏపీ సీఎం వైఎస్ జగన్ పుణ్యమేనని ఆయన అన్నారు.. “ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి తుగ్లక్ లా జగన్ పాలనా ఉందని ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మ అని ట్వీట్ చేసాడు లోకేష్.

Related posts

అమరావతి రైతుల కడుపు మంటకు కారణం జగన్

Satyam NEWS

గుడ్ వర్క్: నాయీ బ్రాహ్మణ పేద కుటుంబాలకు ఆసరా

Satyam NEWS

గెహ్లాట్ గేమ్ మళ్లీ మొదలు: రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలెట్.. అయినా…

Satyam NEWS

Leave a Comment