నెల్లూరు రంగనాయకలపేటలోని శ్రీ తల్పగిరి రంగనాధస్వామి దేవస్థానం లో ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పర్వదిన శుభసందర్భంగా దేవస్థానం నందు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసాద వితరణ చేస్తున్నట్లు జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం పాదర్తి బాలాజీ తెలిపారు. ఉదయం నుంచి అందరికి ఉగాది పచ్చడి అందచేస్తారు. ఈ కార్యక్రమంములో భక్తులందరు పాల్గొని స్వామి వార్లను దర్శించుకుని ప్రసాదం స్వీకరించివలసిందిగా ఆయన కోరారు.
previous post