ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయానికి అరుదైన గుర్తింపు లభించేటట్లు కనిపిస్తోంది. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు దక్కింది. భారతదేశం నుంచి మూడు ప్రాంతాలు తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించగా.. ఏపీ నుంచి మొదటి సారి లేపాక్షి ఆలయానికి స్థానం లభించింది. కాగా మరో ఆరు నెలల్లో తుది జాబితాను యునెస్కో విడుదల చేయనుంది.
previous post