38.2 C
Hyderabad
April 28, 2024 20: 42 PM
Slider నెల్లూరు

రైతు సమస్యలపై నెల్లూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేతృత్వం లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం లోని రైతుల సమస్యలపై బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జి ఎస్.ఎస్.ఆర్.నాయుడు ఆధ్వర్యంలో సోమవారం నాడు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వెంకటగిరి, డక్కిలి,బాలాయపల్లి మండలాలకు చెందిన రైతులు, బిజెపి నాయకులు, నెల్లూరు కు చెందిన బిజెపి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.ధర్నా అనంతరం నెల్లూరు కలెక్టర్ కార్యాకాయం లో జరుగుతున్న “స్పందన” కార్యక్రమంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
వెంకటగిరి సామాన్యుడు

Related posts

సస్పెక్ట్ డెత్:రాధికా హత్యకు ప్రేమ వ్యవహారమీ కారణమా

Satyam NEWS

ఎంఎల్ సి ఎన్నికల్లో పల్లాకు అత్యధిక మెజార్టీని ఇవ్వండి

Satyam NEWS

విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగింపు

Satyam NEWS

Leave a Comment