నిర్మల్ జిల్లా బాసర లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు జరిగాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీ సమేతంగా విచ్చేసి బాసర సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నేడు వేకువజాము నుంచే వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి.
previous post