Slider ఖమ్మం

దరఖాస్తుల తనిఖీ వేగంగా చేయాలి

#B. Satyaprasad

స్పెషల్ సమ్మరి రివిజన్-2023 ని వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. అదనపు కలెక్టర్ వైరా తహశీల్దార్ కార్యాలయంలో స్పెషల్ సమ్మరి రివిజన్-2023 ప్రక్రియ పురోగతిని తనిఖీ చేశారు. ఫారం-6, 7, 8 ల క్రింద ఎన్ని దరఖాస్తులు వచ్చింది, ఎన్ని దరఖాస్తులు పరిష్కరించింది పరిశీలించారు.

క్షేత్ర స్థాయి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. దరఖాస్తుల నమోదుకు ఈ నెల 19 వరకు గడువు ఉన్నందున, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు అన్నారు. 1 అక్టోబర్, 2023 నాటికి 18 సంవత్సరాలు వయస్సు నిండే ప్రతిఒక్కరూ ఓటుహక్కు పొందేలా చర్యలు చేపట్టాలన్నఅదనపు కలెక్టర్ తనిఖీ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసరావు, నయాబ్ తహసీల్దార్ రహీమ్ తదితరులు ఉన్నారు.

Related posts

[Free Trial] Blood Pressure Drugs And Potassium

Bhavani

అడవుల పరిరక్షణ తోనే ప్రకృతి సమతుల్యత సాధ్యం

Satyam NEWS

వివేకాను కుట్ర చేసి చంపింది వాళ్లే….

Satyam NEWS

Leave a Comment