ఈ నెల 16న ఏపీలోని గుంటూరు అర్బన్ ఏఎస్పీగా విజయనగరం జిల్లాకు చెందిన అదే విధంగా జిల్లా డీఎస్పీగా పని చేసిన అనిల్ పులిపాటి….బాధ్యతలు తీసుకున్న సంగతి విదితమే.ఈ మేరకు రెండు రోజుల క్రితమే..డీపీఓ సబ్ డివిజన్ పోలీసులు…అంతా కలిసి ఏఎస్పీ అనిల్ కుటుంబాన్సి గుర్రపు బగ్గీపై ఊరేగించడం..ఆపై డిన్నర్ ఏర్పాటు చేయడం అన్ని సజావుగానే నిర్వహించారు.
ఈక్రమంలోనే డీఎస్పీకి అత్యంత ఆప్తులు..అయిన నిత్యదైవ నామ స్మరణ సంఘం అధ్యక్షులు ఉమాశంకర్…అలాగే రిటైర్డ్ ఏసీబీ డీఎస్పీ,ఇటీవలే మృతి చందిన కేపీ ఈశ్వర్ కూతురు సరోజనిలు..అలాగే జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సభ్యులంతా ఏఎస్పీని…ఆయన ఛాంబర్ లోనే మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈసందర్బంగా ఏఎస్పీకి పుష్ప గుఛ్చంఇచ్చి శుభాకాంక్షలు కూడా తెలియ చెప్పారు.స్నేహ భావం కూ క్రమశిక్షణ కి మారు పేరు అని… ఎదుటి వ్యక్తి లోపలను ఎత్తి చూపకుండా అలాగే పని చేయూంచిన మీరు…జిల్లా కు చెందిన వారు కావడం…ఎంతో అదృష్టమన్నారు..ఈ కార్యక్రమంలోనే నిత్యదైవ నామ స్మరణ సమితి సభ్యులు, జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.