విజయనగరం లో మినీ మహానాడు కు..పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లా సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు నివాసమైన అశోక్ బంగ్ల నే జిల్లా టీడీపీ కార్యాలయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిర్ణయించడంతో తాజాగా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ నేత కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె ఆదితీ గజపతిరాజు ఇటీవల మినీ మహానాడు కు సంబంధించి నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేసారు.
తాజాగా ఈ నెల 17న ఇవాళ అశోక్ బంగ్లాలో మినీ మహానాడు సంరంభంభం ప్రారంమైంది.దారి పొడవునా ఇద్దరేఇద్దరి ఫోటోలతో పసుపుమయంగా మారింది. ఓ వైపు బంగ్లాలో డ్యాండ్ మరి వైపు గొరిల్లా, మంకిల పోలిన విధంగా ఎన్టీఆర్, కటౌట్ లతో బంగ్లా రోడ్ శోభాయమానంగా తయారైంది. మరియు కాసేపట్లో సభ ప్రారంభమవబోతోంది.