39.2 C
Hyderabad
May 4, 2024 22: 42 PM
Slider ప్రత్యేకం

ఢిల్లీలో మంత్రి నిరంజన్ రెడ్డి, వనపర్తి నేతలు

#niranjanreddy

వనపర్తి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు ఆయన అనుచర బృందం టిఆర్ఎస్ నేత ఉంగలం తిరుమల్, టిఆర్ఎస్ కౌన్సిలర్లు కాగితాల లక్ష్మీనారాయణ బండారు కృష్ణ, నేత ప్రేమ్ నాథ్ రెడ్డి, పుట్టపాక మహేష్, కంచే రవి, తిరుమల మహేష్, హోండా వెంకటేష్  డిల్లీ చేరుకున్నారు.తె లంగాణలో పండించిన యాసంగి వరి పంట మొత్తం కేంద్రమే కొనాలనే ప్రధాన డిమాండ్ తో సోమవారం 11/4/2022 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి   కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ఆధ్వర్యంలో  భారతదేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని ఉంగలం తిరుమల్ చెప్పారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

నేతన్న చేతులు నాకుతున్న అవినీతి అధికారులు

Satyam NEWS

విద్యా కానుక కాదు..విద్యార్థులకు దగా కానుక….

Satyam NEWS

జగన్ ఇంటి భద్రతా సిబ్బందికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment