38.2 C
Hyderabad
April 29, 2024 11: 14 AM
Slider ఆంధ్రప్రదేశ్

జగన్ ఇంటి భద్రతా సిబ్బందికి కరోనా పాజిటీవ్

#y s jagan

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద కరోనా కలకలం రేపుతోంది. 10 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన 8 మంది సెక్యూరిటీ గార్డులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. మరో బెటాలియన్‌కు చెందిన ఇద్దరు గార్డులు కరోనా పాజిటివ్‌గా తేలారు.

ఈ నెల 2న సీఎం నివాసం వద్ద గార్డులకు కరోనా టెస్టులు నిర్వహించారు. టెస్టుల ఫలితాలను ఈ రోజు వెల్లడించారు. ఈ ఫలితాల్లో పది మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో సీఎం కార్యాలయం కలకలం మొదలైంది. గతంలో సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకింది.

Related posts

మఠంపల్లి మండల పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత

Satyam NEWS

ఆగస్టు 8న ఇరు రాష్ట్రాల కీలక సమావేశం

Satyam NEWS

అవసరం మేరకు కేటాయింపులు

Murali Krishna

Leave a Comment