34.7 C
Hyderabad
May 5, 2024 02: 47 AM
Slider హైదరాబాద్

వెల్ కం: మహంకాళి అమ్మవారి కుంకుమార్చన

indrakaran reddy 27

సికింద్రాబాద్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న కోటి కుంకుమార్చన ముగింపు కార్యక్రమానికి రావాలని దేవేదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు.

గురువారం నాడు హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అమ్మవారి ఆలయ బృందం కలిసింది. ఈ మేరకు మంత్రికి ఆహ్వానం పత్రం అందచేశారు. మంత్రిని ఆహ్వానించిన వారిలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఈవో అన్నపూర్ణ, వేదపండితులు  వేణుమాధవ్, రామకృష్ణ, ప్రధాన అర్చకులు రామతీర్థ తదితరులు ఉన్నారు.

Related posts

18వ తేదీనే వినాయక చవితి

Satyam NEWS

మొక్కలు నాటిన రాష్ట్ర అటవీశాఖ ఛీఫ్ కన్ సర్వేటర్ శోభ

Satyam NEWS

రమేష్ కుమార్ కేసులో ఫైనల్ హియరింగ్ 28న

Satyam NEWS

Leave a Comment